Header Banner

Heavy rains: దంచికొడుతున్న వానలు.. ఆ ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!

  Tue Jun 17, 2025 10:07        Environment

దేశవ్యాప్తంగా మోన్సూన్ ప్రభావం తీవ్రమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, గోవా, ముంబై నగరాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశముండటంతో భారత వాతావరణ శాఖ (IMD) ఈ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్ణాటకలో కొన్నిచోట్ల వరద నీరు రహదారులపైకి రావడం, కొండచరియలు విరిగిపడడం వంటి సంఘటనలు సంభవించాయి. మహారాష్ట్రలో వర్షాలతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అక్కడ 18 మంది వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో వాతావరణం అనిశ్చితంగా మారింది. పలు ప్రాంతాల్లో నీటి ప్రవాహాలు పెరగడం, రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని అధికార యంత్రాంగాలు సూచిస్తున్నాయి.

 ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #rains #heavy #karnataka #andhra #ap #states #telangana #maharastra